నంద్యాల అర్బన్: మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తాం అనడం గొప్ప వరం : శ్రీశైలంలో ఎంపీ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 30, 2026
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయిస్తామనడం గొప్ప వరమని నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరిన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చంద్రబాబు మహిళలకు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆమె మీడియాకు వివరించారు