Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: సప్త నదుల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణా జలాలు

Nandikotkur, Nandyal | Aug 1, 2026
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం కృష్ణా జలాలు చుట్టుముట్టాయి,​మార్చి 22న జలాధివాసం వీడి స్వామివారి దర్శనాలు ప్రారంభమై నేటి వరకు సంగమేశ్వరుడు పూజలు అందుకున్నారు,వేపదారు శివలింగానికి చివరిసారిగా అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ ప్రత్యేక పూజలునిర్వహించారు,ఇకపై సంగమేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలంటే మరో ఆరు నెలలు వేచి చూడాల్సిందే ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూ శనివారం గంట గంటకు నీటిమట్టం పెరుగుతుండటంతో సప్త నదుల సంగమేశ్వర ఆలయం లోకి వరద నీరు వచ్చి చేరుతున్నాయి,వరద ఉధృతి ఇలాగే

MORE NEWS

నందికోట్కూరు: సప్త నదుల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణా జలాలు - Nandikotkur News