నెక్కొండ: నెక్కొండ మండలంలోని రైల్ గేట్ వద్ద 30 గొర్రెలు రైలు బండి కింద పడి మృతి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పొల్ 74 రైల్వే గేట్ వద్ద దాదాపు 30 గొర్రెలు రైలుబండి కింద పడి మృతి చెందాయి. పెద్దకొర్పొల్ గ్రామానికి చెందిన ఆలకుంట సాయికిరణ్ గొర్రెలుగా గుర్తించారు..