Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
No video available

పార్వతీపురం: దుగ్గి పంట పొలాల్లో ఏనుగులు గుంపు సంచారం

పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం దుగ్గి గ్రామ సమీపంలో గల పంట పొలాల్లో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అధికారులు తెలిపారు. ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట రైతులు పొలాలకు వెళ్లవద్దని తెలిపారు. గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా మంటలు ఏర్పాటు చేసి ఏనుగులను ట్రాకర్ లు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

MORE NEWS