శివారు ఫామ్ హౌస్లు, రిసార్ట్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎవరైనా సరే ఫామ్ హౌస్లు, రిసార్ట్లను బుక్ చేసుకుని, అసాంఘిక కార్య కలాపాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫామ్ హౌస్లు, రిసార్ట్ల యజమానులతో పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. నిబంధనలు తప్పనిసరిగా