అనంతపురం అర్బన్: పేదరికం చదువుకో అడ్డు రాదని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్ల పల్లవి తెలిపారు పదో తరగతి విద్యార్థులను సన్మానం
Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ స్కూల్లో పేద విద్యార్థులు పదోతరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించడంతో వారిని సన్మానించిన అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్ల పల్లవి శనివారం రాత్రి 7 గంటల 50 నిమిషాల సమయంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు