నందికోట్కూరు: షికారి కాలనీ అభివృద్ధికి 45 లక్షల నిధులు:సారా నిర్మూలనపై కమిటీ ఏర్పాటు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని షికారి కాలనీ అభివృద్ధికి 45 లక్షల నిధులు మంజూరు అయినట్లు నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి అన్నారు,పట్టణంలోని షికారి కాలనీలో శనివారం నాటుసారా నిర్మూలనపై కాలనీ ప్రజలకు నందికొట్కూరు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కాలనీలో నాటుసారా తయారు చేయకుండా ఏ విధంగా జీవితాలను అభివృద్ధి పరచుకోవాలనే వాటి గురించి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు ప్రజలకు వివరించారు.సారా రూపుమాపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ మాట్లాడుతూ ఈ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలకు నిధ