మార్కాపురం జిల్లా దోర్నాల నల్లమల అడవి ప్రాంతంలోని నెక్కంటి అటవీ క్షేత్ర పరిధిలో ఉన్న ప్రసిద్ధ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం మళ్లీ ప్రారంభమైంది. రహదారి మరుమతుల కారణంగా జనవరి 13వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసినదే. దీంతో పునః ప్రారంభించినట్లుగా ఫారెస్ట్ అరేంజ్ అధికారి హరి తెలిపారు. నల్లమల్ల అడవిలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం మళ్లీ తెలుసుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.