Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

తొర్రూర్: తొర్రూర్‌లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సీ‌పీఎం ధర్నా

Thorrur, Mahabubabad | Jun 21, 2025
అర్హులైనవా పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని, స్థానిక ప్రజలు ధర్నాకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.తొర్రూరు మండల కేంద్రంలో గత బి.ఆర్.యస్ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ, గత మూడు రోజులుగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు నేరుగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు వెళ్లి నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించి అర్హులైన పేదలను గుర్తించి డబల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని, వారి సందర్భంగా కోరుతూ నినాదాలు చేశారు.