గుంతకల్లు: బేతపల్లి లో 2300 ఎకరాలలో 22 వేల కోట్లతో రెన్యూవబుల్ విద్యుత్ కాంప్లెక్స్ మంత్రి నారా లోకేష్ భూమి పూజ
గుత్తి మండలం బేతపల్లి లో శుక్రవారం మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా భూమి పూజ చేశారు.2,300/- ఎకరాలలో ,రూ.22వేల కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ లో నిర్మించినట్లు తెలిపారు. పవన సోలార్ బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం జరగనుందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్తు ఆశలు ఆకాంక్షలు వారిదిగా రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.