జిల్లా పాణ్యం మండలం NH-40 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అవుకు గ్రామానికి చెందిన రామకృష్ణ (45) మృతి చెందాడు. పాణ్యం నుంచి నంద్యాల వైపుకు రాంగ్ రూట్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పాణ్యం పీఎస్ఐ ధనుంజయ ఘటన స్థలంలో ట్రాఫిక్ క్లియర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.