మహానంది మండలం ఆంజనేయ కొట్టాల గ్రామంలో తెల్లవారుజాము నుంచి రాజకుమారి అనే మైనర్ బాలిక అదృశ్యం అవడంతో తల్లి మహానంది పోలీసులకు ఫిర్యాదు చేసింది,మంగళవారం రాత్రి తనతో పాటు ఇంట్లో పడుకున్న కూతురు రాజకుమారి, బుధవారం తెల్లవారు చూసేసరికి లేకపోవడంతో కూతురు కోసం గాలింపు చేసిన ఆచూకీ లభించకపోవడంతో,అదే గ్రామానికి చెందిన మరో మైనర్ బాలుడు కూడా గ్రామంలో కనిపించకపోవడంతో ,ఆ బాలుడు బాలికను తీసుకువెళ్లి ఉంటాడని అనుమానంతో ,తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలిక కోసం గాలింపు చెపట్టారు,