పాణ్యం: తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.