మారేడ్పల్లి: కంటోన్మెంట్ లో కూల్చివేతలపై విపక్ష పార్టీ ల వ్యాఖ్యలు దురదృష్టకరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి
కూల్చి వేతలపై విపక్ష పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ నేతల గురించి తాను ఆలోచన చేయాల్సిన అవసరం లేదని... పిచ్చికుక్క లు కరిసినా చనిపోతారని ఎద్దేవా చేశారు