సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు అంబరాన్ని అంటాయి. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడంతో బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లను పంచారు.
పటాన్చెరు: బొల్లారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు - Patancheru News