అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ఇంచార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్
Anantapur Urban, Anantapur | Jun 1, 2026
అనంతపురం నగరంలోని కలెక్టరేట్ రెవెన్యూ పానంలో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా 521 అధ్యయన స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విష్ణు చరణ్ సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో ప్రజల నుంచి అర్జులను స్వీకరించారు త్వరగా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు.