Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: వేల్పనూరు గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు దుర్మరణం

Nandikotkur, Nandyal | Jun 10, 2026
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదంపొలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందారు,పొలం పనులు చేస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ తిరగబడ్డ ​ఘటనా స్థలంలోనే డ్రైవర్‌తో సహా మరో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు,వేల్పనూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, బెల్లం శివగా గుర్తించారు,పొలంలో ర్యాంపు ఎక్కిస్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపు అదుపుతప్పి ఈ ఘటన చోటుచేసుకుంది, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

MORE NEWS