అనంతపురం అర్బన్: అనంతపురం డీఎస్సీ నిర్వహణపై కుట్రలు కుతంత్రాలతో గొడ్డలి పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ రామ్ గోపాల
Anantapur Urban, Anantapur | Jun 5, 2026
డీఎస్సీ నిర్వహణపై కుట్రలు కుతంత్రాలతో గొడ్డలి పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో టిడిపి నాయకులతో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.