Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: కర్ణాటక రాష్ట్రంలోని గుడిపల్లి లో ఉరేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Anantapur Urban, Anantapur | Apr 8, 2026
కర్ణాటక రాష్ట్రంలోని తలుకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గుడిపల్లి సమీపంలో వ్యవసాయ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని శేట్టూరు మండలం తిప్పనపల్లి కి చెందిన కృష్ణమూర్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: కర్ణాటక రాష్ట్రంలోని గుడిపల్లి లో ఉరేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి - Anantapur Urban News