Public App Logo
Jansamasya
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Abvp
Lakhimpur_kheri
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Jhansi
Yogiadityanath
Trending
Tejashwiyadav
Tmc
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty

అనుముల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది: MLA కుందూరు జైవీర్రెడ్డి

Anumula, Nalgonda | Aug 12, 2025
నల్గొండ జిల్లా, అనుముల మండలం, హాలియా పట్టణ కేంద్రంలో మంజూరైన నూతన రేషన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వమని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు.