అనంతపురం అర్బన్: వలపు వల ఘటనలో బాధితులైన పోలీసులపై రాజకీయ నాయకులు పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్
Anantapur Urban, Anantapur | Apr 27, 2026
అనంతపురం నగరంలోని సిపిఐ నేతలు ఎస్పీ ఆఫీస్ వరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనీ ట్రాప్ వలపు వల ముఠాకు సహకరించిన అధికారులు రాజకీయ నాయకులను శిక్షించాలని సిపిఐ నేతలు డిమాండ్. సోమవారం ఉదయం 11:50 లో ఎస్పీ ఆఫీసు వద్ద ఆందోళన.