Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

మహానంది క్షేత్రంలో నిజాయితీ చాటుకున్న హోంగార్డు నాయక్

Srisailam, Nandyal | Mar 25, 2026
మహానందీశ్వర స్వామి దర్శనానికి వచ్చిన హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీనివాస్, కుటుంబ సభ్యులు మర్చిపోయిన మనీ పర్సును హోంగార్డు నాయక్ ఏఈఓ ఎరమల మధు ఆధ్వర్యంలో భక్తులకు అందిచారు.పెద్దకోనేరు వద్ద వారు పర్సును మర్చిపోయారు. పర్సులో ఒక ఐఫోన్ తో పాటు రెండు మొబైల్స్, రూ. 10,000 నగదు ఉన్న విషయాన్ని గుర్తించిన హోంగార్డు నాయక్ ఏఈఓ ఎరమల మధుకు సమాచారం అందించి ఆయన ఆధ్వర్యంలో భక్తులకు అందించారు. హోంగార్డు నాయక్ ను ఏఈఓ ఎరమల మధు అభినందించారు.
మహానంది క్షేత్రంలో నిజాయితీ చాటుకున్న హోంగార్డు నాయక్ - Srisailam News