అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని దళిత మహిళ ను అవమానించిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
అనంతపుర నగరంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి బుధవారం సాయంత్రం 5 గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత మహిళా కు వైసిపి నేతకు చెందిన మహిళకు అవమానించిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.