వ్యర్ధాలతో పేరుకుపోయిన బుడిపల్లి కాలువ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని బుడిపల్లి కాలువ చెత్త చెదారంతో నిండి వ్యర్ధాలు పేరుకొని మురుగునీరు ముందుకు సాగక దోమలకు ఆవాసాగా మారింది. దోమల బెడదతో రాత్రులు చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు కంటిమీద కునుకు లేక దుర్వాసనలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..సంబంధిత అధికారులు కాలవలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి పారిశుద