తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ కిరాణా షాప్ లో దొంగతనం చేసిన కిలాడి లేడీలు ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం సాయంకాలం వెలుగులోకి పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళితే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కిరాణా దుకాణంలోకి ఇద్దరు ఆడవారు దుకాణ యజమాని ఒక వస్తువు అడగగా దుకాణా యజమాని లోపలికి వెళ్లి వస్తూ తీసుకు వస్తున్న క్రమంలో ఐదు లీటర్ల నూనె డబ్బాను ఒక సంచిలో వేసి ఇంకొక మహిళ చేతుకు అందజేశారు సీసీ కెమెరాలు ఆదివారం సాయంకాలం పరిశీలించగా దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నారు అనంతరం ఈ దృశ్యాలను పలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు, పట్టణంలో అని దుకాణదా