అన్నిరకాల పంటలు పండే బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కళ్లాలు ,గోడౌన్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చెప్పారు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు లో 72 వ అఖిలభారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు జరిగిన కార్యక్రమాలలో సొ