చిత్తూరు నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ పి ఓ సి ఆరణి కవిత చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిత్తూరు జనసైన నాయకులు జనసైనికులు వీర మహిళలు కలిసి చిత్తూరు నగరంలో ఫుట్ పాత్ పై పడుకొనివున్న నిరాశ్రయులకు దుప్పట్లు పంచిపెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించామని వారు తెలిపారు