నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేటలో సోమవారం గ్రామ సమీపంలో ఉన్న గ్రానైట్ గుంతల్లో గ్రామానికి చెందిన రైతు జరపటి రంగస్వామికి చెందిన ఎద్దులు పొలంలో పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా ఎద్దుల బండితో ఉన్న ఎద్దులను గుంతలో నీళ్లు తాపడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు గుంతలో ఎద్దుల బండి పడడంతో ఎద్దులు అక్కడికక్కడే మరణించాయి.ఒక లక్ష 20వేలు విలువ చేసే ఎద్దులు మరణించడంతో రంగస్వామి కుటుంబం దిగాలుతో ఉండటంతో గమనించిన స్థానిక టిడిపి నేతలు మంచి మనసుతో స్పందించి 40 వేల రూపాయలను మంగళవారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లి మిడుతూరు ఎస్సై ఓబులేష్ తో ఆర్థిక సహాయాన్ని అందించారు.కుటు