తిరువూరు పట్టణం బైపాస్ రోడ్ లో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇరువురిని కారు ఢీకొన్న ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వీరిని 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు