మల్కాజ్గిరి ఎస్ ఓ టి అధికారులు ఘట్కేసర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సోదాన్లో కోటిన్నర రూపాయల విలువైన 5.1 కిలోల హాసిష్ ఆయిల్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర మాదకద్రవ్యం అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మైనర్ బాలుడు ముఠాలో ఉన్నారు. మీరు ఒడిశా నుంచి హైదరాబాద్కు ఆసిష్ ఆయిల్ తరలించి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు మాదకద్రవ్యాల ఆక్రమణ పై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సమాచారం అందిస్తే సమాజం మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంటుందని తెలిపారు.