నంద్యాల జిల్లా రుద్రవరం మండలం సమీపంలోని వాసాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శనివారం ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తండలాగా తరలివచ్చారు, స్వామివారిని వివిధ రకాల సుగంధ పుష్పాలు పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించారు,ఈ విశేష అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది, ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవిందా.. గోవిందా గోవిందా అనే నామస్మరణతో మార్మోగింది