మెదక్: మెదక్ జిల్లాపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్
Medak, Medak | Sep 17, 2025 ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఉదయం 9 గంటలకు మెదక్ జిల్లాపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రంధాల సంస్థ చైర్పర్సన్ సువాసిని రెడ్డి కాంగ్రెస్ మహిళ నాయకురాలు బట్టి సులోచన స్వరూప కాంగ్రెస్ నాయకులు టీ చంద్రపాల్ మేడి మధుసూదన్ రావు బొజ్జ పవన్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి డి ఈ మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు