హైదరాబాదులో బీసీ బందు కొనసాగుతూ ఉండగా ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డుతో పాటు ఎల్బీనగర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, అమీర్పేట్ సహాపలచోట్ల ప్రైవేటు క్యాప్ వాహనాల దందా కొనసాగింది. ఉప్పల్ నుంచి హనుమకొండ కు ప్రయాణికుల నుంచి డబ్బులు చార్జీలను క్యాబ్ డ్రైవర్లు వసూలు చేశారని ప్రయాణికులు తెలిపారు. సాధారణంగా 300 తీసుకుంటారని, కానీ క్యాబ్ డ్రైవర్లు ఏకంగా 700 వసూలు చేస్తున్నారన్నారు.