శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొన్న ఆటో ఆ గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలువ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తిని ఎవరైనా ఆచూకీ తెలిసి ఉంటే వారి బంధువులకు సమాచారం అందించాలని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ రామాంజనేయులు తెలిపారు .