తాండూరు: వామ్మో పులి ...భయాందోళనలో గ్రామస్తులు
వామ్మో పులి వచ్చినట్లే ఉందని తాండూర్ నియోజకవర్గంలో పెద్దమ్మ మండలం నాగులపల్లి గ్రామస్తులు బాయందు గురవుతున్నారు మంగళవారం గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువు సంచరించినట్లు పాదముద్రం గుర్తించారు ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి ఎఫ్ వివో నాగసాయి నాగులపల్లి గ్రామాన్ని సందర్శించారు గ్రామస్తులు తెలిపిన ప్రదేశంలో అడవి జంతువు పాదముద్రం గుర్తించారు చివరకు చిరుత పులి పాదాలని నిర్ధారణకు వచ్చారు