Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews

1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Dhoolmitta, Siddipet | Sep 17, 2025
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీనం సందర్భంగా బుధవారం ధూల్ మిట్ట మండలం వీర బైరాన్ పల్లి అమరవీరుల స్థూపం, చారిత్రాత్మక బురుజు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అర్ధరాత్రి నెత్తురు పారిన నేల రజాకారుల ఆగడాలను అడ్డుకున్నందుకు అట్టుడికిన ఊరు బైరాన్ పల్లి అన్నారు. రజాకార్లను బైరాన్ పల్లి రక్షక దళాలు తరిమికొట్టాయని తెలిపారు. 1948 ఆగస్టు 27 అర్ధరాత్రి సుమారు 1200 మంది రజ

MORE NEWS

సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా  ఆయుధపూజ, విజయదశమి నుండి అన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్.

సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ, విజయదశమి నుండి అన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్.

Siddipet, Telangana | Oct 1, 2025

మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించిన గజ్వేల్ ఎసిపి నరసింహులు, తొగట సిఐ లతీఫ్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి ఎవరో దిగవద్దు, చేపలు పట్టవద్దు   మోసళ్ళు ఉన్నాయి జాగ్రత్త, ప్రాజెక్టు లోపటికి దిగడం నిషేధించడం జరిగింది.

మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించిన గజ్వేల్ ఎసిపి నరసింహులు, తొగట సిఐ లతీఫ్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి ఎవరో దిగవద్దు, చేపలు పట్టవద్దు మోసళ్ళు ఉన్నాయి జాగ్రత్త, ప్రాజెక్టు లోపటికి దిగడం నిషేధించడం జరిగింది.

Siddipet, Telangana | Sep 26, 2025

రాయపోల్ ఎస్ఐ మానస, గ్రామ వీపీఓ తో కలసి అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాలు గురించి అవగాహన కల్పించారు.

రాయపోల్ ఎస్ఐ మానస, గ్రామ వీపీఓ తో కలసి అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాలు గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 23, 2025

1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ - Dhoolmitta News