ప్రతివారం , కోవూరు నియోజకవర్గం లో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా , కోవూరు నియోజకవర్గం , బుచ్చిరెడ్డిపాలెం లోని MPDO కార్యాలయంలో, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... ప్రజా దర్బార్ కా