మంగళగిరిలో RRR Convention నందు ఆదివారం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ ల అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి మైలేరి సురేఖ పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు,ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ల కాలపరిమితి,చెక్ పవర్, జీతభత్యాలు పెంపు, మార్కెట్ యార్డుల అభివృద్ధి సంబంధించి 13 అంశాలకు సంబంధించి ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి,