గజపతినగరం: ఆపిల్ చేసుకున్న దివ్యాంగ పింఛన్దారులకు సెప్టెంబర్ 1న పింఛన్ల పంపిణీ : గంట్యాడ లో ఎంపీడీవో ఆర్ వి రమణమూర్తి
Gajapathinagaram, Vizianagaram | Aug 30, 2025
దివ్యాంగ పింఛన్దారులకు సంబంధించి రీ అసెస్మెంట్ లో 40 శాతం కన్నా తక్కువగా వైకల్యం ఉన్న వారికి నోటీసులు అందజేయడం...