రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులంతా తెలుగుదేశం ప్రభుత్వం వైపే ఉన్నారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారామన్నారు బుధవారం తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర టిడిపి నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా శాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులంత ఐక్యంగా పోరాడితే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు అని చెప్పారు.