రాజంపేట మండలం రూరల్ హౌసింగ్ లబ్ధిదారులకు తెలియజేయడమేమనగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వారు PMAY 2.0 ఆవాస్ యోజన పథకం క్రింద కొత్త ఇంటి నిర్మాణం కొరకు సొంత స్థలం ఉన్నవారికి కొత్త శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది మరియు స్థలం లేని వారికి కూడా ఒక ఆవాస్ ప్లస్ ఆవాస్ యోజన యాప్ నందు వారి యొక్క వివరములు సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్ద ధరకాస్తు చేసుకోవచ్చు. కావున ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క దరఖాస్తు కొరకు 30/11/2025 వరకు మాత్రమే గడువు ఇచ్చి ఉన్నారు కావున అందరికీ తెలియజేయడమేమనగా దీనికి అర్హులు ఎవరనగా ఇంతకుముందు హౌసింగ్ నందు ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టి లబ్ధి చేకూరి