ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు కార్తీక మాసం మొదటిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.