రాజంపేటలో నూతనంగా ఎన్నికైన ఆరు మండలాల మరియు మున్సిపాలిటీ టీడీపీ రథసారథులు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏ.బి చంద్రారెడ్డి గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులు భీమినేని చిట్టిబాబు గారు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా చమర్తి నాయకులు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తప్పకుండా గుర్తిస్తామని తెలిపారు. నూతన రథసారథులు పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. అనంతరం చమర్తికి ఘన సత్కారం చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర, పార్లమ