సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసే పాపాలు నియోజకవర్గానికి శాపాలుగా మారుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.. సోమిరెడ్డి మనుషులు ఒక్కో బూడిద బంకర్ నుంచి 300 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాలకి కండలేరు సర్వేపల్లి రిజర్వాయర్లు దెబ్బతిన్నాయని.. రూపాయికి వంద రూపాయలు దొంగ బిల్లులతో దోచుకోవడానికి సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నారని శుక్రవారం అయిన ఆరోపించారు..