అనంతపురంనగరంలోని ఎన్టీఆర్ 30 వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLA TDP జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి
Anantapur Urban, Anantapur | Jan 18, 2026
అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ 30 వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆదివారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.