కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాకాని మాట్లాడుతూ.. శివునికి అభిషేకం చేసిన సోమిరెడ్డి , శివుడికి శఠగోపం పెట్టడం పద్దతిగా లేదని అన్నారు. సోమిరెడ్డి కి శివునిపై భక్తికన్నా , శివుని సొత్తు కాజేసి క్షమించమని అడగడానికి వెళుతున్