కొత్తపల్లి బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికగాతనిఖీ చేసిన, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్ నాగరాజు
హాస్టల్ విద్యార్థులకు భోజనం నాణ్యతగా మెనూ ప్రకారం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీమెంబర్-లింగాల.నాగరాజు హెచ్చరించారు, ఆదివారం నంద్యాల జిల్లా, కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు,కూరగాయలు, నిత్యవసర వస్తువులు, బియ్యం పరిశీలిస్తూ డీవీఎంసీ మెంబర్- లింగాల.నాగరాజు మాట్లాడుతూ హాస్టల్లో కూరగాయలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి కూరలు వండాలని ఆయన అన్నారు. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని మధ్యాహ్న భోజనం చికెన్, మజ్జిగ, గోంగూర, చట్నీ ప్రభుత్వమ