ఉప్పల్: భారత మాజీ ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
శనివారం రోజున భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా కమలాపూర్ నివాసంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.