నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కాలేయంలో జరిగిన 1.16 కోట్ల నిధుల అవకతవకలకు సంబంధించి నలుగురు వైద్యాధికారులపై కేసు నమోదు అయ్యింది, అహోబిలం ప్రభుత్వాసుపత్రికి చెందిన డాక్టర్ వాణి, బాబు, నాగ మస్తాన్, నాగ దాసల పై ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు, జిల్లా సబ్ ట్రెజరీ అధికారిని లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు, ఈ భారీ కుంభకోణం స్థానికంగా కలకలం రేపింది