నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో పోలీసులు హెల్మెట్ ధరించి బైకులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోన్ డిఎస్పి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ బైక్ నడపడం కేవలం వేగం కోసమే కాదని భద్రత కూడా ప్రయాణం చేయాలని ఎలిమెంట్ అనేది జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని మీ జీవితాన్ని కాపాడుకోవడానికి ధరించే కవచమని డోన్ డి.ఎస్.పి శ్రీనివాస్ తెలిపారు